SURYAA
Telugu Version
English Version
Let's get Social
by సూర్య | Sun, Jun 23, 2019, 03:20 PM
ఢిల్లిలో ఈ నెల 25న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటులో వ్యవహరించాల్సిన విధానాలపై సభ్యులకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు దిశానిర్దేశం చేయనున్నారు.