సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన 24న కలెక్టర్ల సదస్సు!

by సూర్య | Thu, Jun 20, 2019, 08:33 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 24న కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల అమలే ప్రధాన అజెండాగా జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో నవరత్నాల అమలుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. రైతుల పథకాలు, ఆరోగ్య బీమా, విద్యార్థులకు భారీ ఫీజు రీయింబర్స్‌మెంట్స్, పేద ప్రజలు ఇళ్ల నిర్మాణాలతోపాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు.


 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM