ఏప్రిల్ 8న మత్స్య జయంతి

by సూర్య | Fri, Mar 22, 2019, 10:30 PM

నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 8వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది  టిటిడికి అనుబంధంగా ఉన్న   శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 8వ తేదీన జ‌రుగ‌నున్న‌ మత్స్య జయంతి గోడప‌త్రిక‌ల‌ను శుక్ర‌వారం సాయంత్రం టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆవిష్క‌రించారు.  ఆవిష్క‌రించారుఈ సందర్భంగా ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు శాంతిహోమం, స్న‌పన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM