హిందూపురం టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్

by సూర్య | Fri, Mar 22, 2019, 02:19 PM

సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టీడీపీ అధినాయకత్వం మరోసారి టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేయడానికి ముందు ఉదయం పట్టణంలోని సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో తన భార్య వసుంధరతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM