by సూర్య | Fri, Mar 22, 2019, 02:19 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంకు చేరుకుననారు. భీమవరం జనసేన అభ్యర్థిగా జనసేనాని పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకున్నారు.
Latest News