by సూర్య | Thu, Mar 21, 2019, 11:55 PM
తను పదోతరగతి పాస్ అయినట్లు పవన్ పేర్కొన్నారు. గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు ప్రకటించారు. సంబంధితవివరాల ఇలా ఉన్నాయి.
చరాస్ధుల విలువ-రూ.12 కోట్లు, స్ధిరాస్తుల విలువ రూ. 40.81 కోట్లు. అప్పులు: రూ. 33.72 కోట్లు, తన భార్య, బిడ్డల పేరున ఉన్న ఆస్తుల విలువ- రూ.3.20 కోట్లు. కాగా భీమవరం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ వేయనున్నారని జనసేన వర్గాలు చెప్పాయి.
Latest News