నే చ‌దివింది ప‌దే.... ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ప‌వ‌న్‌

by సూర్య | Thu, Mar 21, 2019, 11:55 PM

  తను పదోతరగతి పాస్ అయినట్లు  పవన్ పేర్కొన్నారు.  గాజువాక అసెంబ్లీకి నామినేషన్ వేసిన సందర్భంగా   జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు ప్రకటించారు. సంబంధిత‌వివ‌రాల ఇలా ఉన్నాయి. 


  చరాస్ధుల విలువ-రూ.12 కోట్లు,   స్ధిరాస్తుల విలువ రూ. 40.81 కోట్లు.  అప్పులు: రూ. 33.72 కోట్లు, త‌న  భార్య, బిడ్డల పేరున ఉన్న ఆస్తుల విలువ- రూ.3.20 కోట్లు. కాగా  భీమవరం అసెంబ్లీ స్థానానికి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ వేయనున్నారని జ‌న‌సేన వ‌ర్గాలు చెప్పాయి.


 


 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM