పుల్వామా దాడి మోదీ పనే : రామ్‌గోపాల్ యాదవ్

by సూర్య | Thu, Mar 21, 2019, 05:19 PM

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ గురువారం దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిని ఓట్ల కోసం మోదీయే చేయించారని ఆయన విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ భద్రతా బలగాలను చంపించిందని  రామ్‌గోపాల్ యాదవ్ ఆరోపించారు. మోదీపై పారా మిలిటరీ బలగాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని రాంగోపాల్ యాదవ్ చెప్పారు. పుల్వామా దాడి ఓ కుట్ర. జమ్ము-శ్రీనగర్ మధ్య అసలు ఎలాంటి తనిఖీలు చేయలేదు. జవాన్లను సాధారణ బస్సుల్లో పంపించారు అని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తాను ఇంతకన్నా ఎక్కువగా ఏమీ మాట్లాడనని, ప్రభుత్వం మారితే దీనిపై విచారణ జరుపుతారని, అప్పుడు పెద్ద పెద్ద వాళ్లు ఇరుక్కుంటారని రాంగోపాల్ యాదవ్ అనడం విశేషం.


 


 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM