by సూర్య | Thu, Mar 21, 2019, 09:43 AM
న్యూఢిల్లి : సంజౌతా ఎక్స్ప్రెస్ రైలు పేలుడు కేసులో నిందితులు నలుగురూ నిర్దోషులేనని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులైన స్వామి అశీమానంద, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజీందర్ చౌధరిలను నిర్దోషులుగా పేర్కొంటూ పంచకులలోకి ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది.
Latest News