సంజౌతా రైలు పేలుడు కేసులో స్వామీ అశీమానంద సహా నలుగురూ నిర్దోషులే

by సూర్య | Thu, Mar 21, 2019, 09:43 AM

న్యూఢిల్లి :  సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేలుడు కేసులో నిందితులు నలుగురూ నిర్దోషులేనని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులైన స్వామి అశీమానంద, లోకేశ్‌ శర్మ, కమల్‌ చౌహాన్‌, రాజీందర్‌ చౌధరిలను నిర్దోషులుగా పేర్కొంటూ పంచకులలోకి ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలు చూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది.

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM