మసూద్‌ అజార్‌ దిష్టిబొమ్మల దహనం

by సూర్య | Wed, Mar 20, 2019, 12:26 PM

ముంబై ఉత్తర భారత‌దేశంలో హోలీని రెండు రోజుల పండుగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్‌ లేదా చోటీ హోలీ అని జ‌రుపుకుంటారు. హోలీ పండుగను చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. హోలీ పండుగను ముంబై వాసులు వినూత్నంగా జరుపుకున్నారు. హోలికా అనే రాక్షసి పేరుతో జైష్‌-ఏ- మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌, యువతను పట్టిపీడిస్తున్న పాపులర్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్‌జీ దిష్టిబొమ్మలను తయారు చేశారు. పండుగలో భాగంగా వాటిని కాల్చి వేశారు. అనంతరం రంగులతో హోలీ సంబరాలు చేసుకున్నారు. 

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM