ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను తొలగించాలని సెంట్రల్‌ రైల్వే నిర్ణయం

by సూర్య | Wed, Mar 20, 2019, 10:42 AM

ముంబై :  ముంబైలోని పలు స్టేషన్లలో ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఒబి)లను తొలగించాలని సెంట్రల్‌ రైల్వే అధికారులు నిర్ణయించారు. ముంబైలోని భందూప్‌, కుర్లా, విఖ్రోలి, దివ, కళ్యాణ్‌ జంక్షన్‌ల వద్ద ఉన్న ఎఫ్‌ఒబిలను తొలగించాలని నిర్ణయించారు. ఇటీవల ఛత్రపతి శివాజి మహరాజ్‌ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌నుంచి ఆజాద్‌ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్‌ మధ్య ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరొక 34 మంది గాయపడ్డారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM