by సూర్య | Tue, Mar 19, 2019, 01:12 PM
కర్నూలు : ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాకుండా, ఆత్మ గౌరవం కోసం తాను రాజకీయం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. చరిత్రలో ఎప్పుడూ జరుగని అభివృద్ధి ఎపిలో జరిగిందని ఆయన చెప్పారు.
Latest News