పుల్వామా దాడిని దేశం మ‌ర‌వ‌దు: అజిత్ ధోవ‌ల్‌

by సూర్య | Tue, Mar 19, 2019, 12:26 PM

జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్‌ ధోవ‌ల్ ఇవాళ 80వ సీఆర్‌పీఎఫ్ వార్సికోత్స‌వ ప‌రేడ్‌లో పాల్గొన్నారు. హ‌ర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇటీవ‌ల పుల్వామా ఉగ్ర‌దాడిలో మృతిచెందిన అమ‌ర‌వీరుల‌కు ధోవ‌ల్ నివాళి అర్పించారు. పుల్వామా ఘ‌ట‌న‌ను ఈ దేశం మ‌రిచిపోలేదు అని, అది ఎన్న‌టికీ జ‌ర‌గ‌దు అని ధోవ‌ల్ అన్నారు. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM