స్పీడు పెంచిన చంద్రబాబు

by సూర్య | Tue, Mar 19, 2019, 11:36 AM

అమరావతి:  ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ఏపీ సీఎం,  టీడీపీ పార్టీ  జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పీడు పెంచేశారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్న ఆయన ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన టీడీపీ అధినేత.. ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు.


రెండు రోజులుగా ఆయన పలు జిల్లాల్లో పర్యటనలు చేస్తూ.. టీడీపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన నేడు మరో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల సన్నాహక సభల కోసం ఆయన మంగళవారం కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత సేవామిత్ర, బూత్‌ కన్వీనర్లతో సమావేశం కానున్నారు

Latest News

 
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM