గుత్తి హైవేపై రోడ్ ప్రమాదం

by సూర్య | Tue, Mar 19, 2019, 09:05 AM

అనంతపురం జిల్లా గుత్తి హైవేపై రోడ్ ప్రమాదం సంభవించింది. గుత్తి దగ్గర ఉన్న టోల్ ప్లాజా వద్ద అంబులెన్సు బీభత్సం  సృష్టించింది. ఆగిఉన్న లారీని అంబులెన్సు ఢీకోటింది. అంబులెన్సు లో ఉన్న నలుగురు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని  దగరలో ఉన్న  ఆస్పత్రి కి తరలించారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM