by సూర్య | Tue, Mar 19, 2019, 09:05 AM
అనంతపురం జిల్లా గుత్తి హైవేపై రోడ్ ప్రమాదం సంభవించింది. గుత్తి దగ్గర ఉన్న టోల్ ప్లాజా వద్ద అంబులెన్సు బీభత్సం సృష్టించింది. ఆగిఉన్న లారీని అంబులెన్సు ఢీకోటింది. అంబులెన్సు లో ఉన్న నలుగురు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని దగరలో ఉన్న ఆస్పత్రి కి తరలించారు.
Latest News