తొలి రోజు ముగిసిన ఆట.. వికెట్ కోల్పోయిన భారత్

by సూర్య | Thu, Oct 24, 2024, 06:59 PM

పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. యశస్వీ (6), గిల్ (10) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ 7, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.

Latest News

 
కుమార్తె పేరు మీద యానిమల్ షెల్టర్ స్థాపించిన రేణూ దేశాయ్ Sun, Oct 27, 2024, 07:46 PM
ప్రముఖ తమిళ నటుడు పార్థిబన్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ Sun, Oct 27, 2024, 07:43 PM
15 రోజుల ట్రైన్ టూర్.. దేశవ్యాప్తంగా 8000 కిలోమీటర్ల ప్రయాణం, 500 మంది ప్రయాణికులు Sun, Oct 27, 2024, 07:43 PM
సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు Sun, Oct 27, 2024, 07:42 PM
సిఫారసు లేఖలపై వీఐపీ దర్శనాలు అనుమతించబోమన్న టీటీడీ Sun, Oct 27, 2024, 07:40 PM