గంజాయి స్మోక్‌ చేసేందుకు ఎక్సైజ్ సిబ్బందిని అగ్గిపెట్టె అడిగిన స్టూడెంట్స్‌

by సూర్య | Thu, Oct 24, 2024, 12:41 PM

కేరళలోని ఆదిమలై జిల్లాలో ఇంటర్ విద్యార్థులు కొందరు తమ వద్ద ఉన్న గంజాయి బీడీలను వెలిగించుకునేందుకు ఏకంగా ఎక్సైజ్ కార్యాలయానికే వెళ్లి ‘అగ్గిపెట్టుందా?’ అని అధికారులను అడిగారు.
దాంతో అధికారులు నిర్ఘాంతపోయారు. అయితే పొరపాటున దుకాణం అనుకొని.. ఎక్కడికైతే వెళ్లకూడదో అక్కడికి వచ్చామని గ్రహించిన విద్యార్థులు పరుగుపెట్టారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు.

Latest News

 
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి Thu, Oct 24, 2024, 09:46 PM
రాజకీయ లబ్ధి కోసమే ఈ పరామర్శలు Thu, Oct 24, 2024, 09:42 PM
అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌ Thu, Oct 24, 2024, 09:41 PM