తిరువూరుకి కృష్ణాజలాలు అందిస్తాం

by సూర్య | Wed, Oct 23, 2024, 08:20 PM

తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రస్తుతం వాటర్‌ ట్యాంకర్ల ద్వారా వారికి తాగునీటిని అందిస్తున్నాం. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా కృష్ణా జలాలను కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలోనే సురక్షితమైన తాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చారు.

Latest News

 
పెనుగొండ: నీటి ట్యాంకులను శుభ్రం చేయించిన సర్పంచ్ Thu, Oct 24, 2024, 01:07 PM
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. మరో కార్మికునికి తీవ్రగాయాలు Thu, Oct 24, 2024, 01:05 PM
ఏకంగా జగన్ పోస్టుకే ఎసరు పెట్టారుగా! Thu, Oct 24, 2024, 01:03 PM
కాంగ్రెస్ పూర్వవైభవం కోసం షర్మిల కసరత్తు! Thu, Oct 24, 2024, 12:59 PM
సీఎం చంద్ర‌బాబుపై విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్‌ Thu, Oct 24, 2024, 12:47 PM