ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పులు.. ఐదుగురు మృతి

by సూర్య | Wed, Oct 23, 2024, 08:12 PM

జమైకాలోని అక్టోబర్ 21న షాకింగ్ ఘటన జరిగింది. కింగ్స్టన్‌లోని ప్లెజెంట్ హైట్స్ ప్రాంతంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులకు గ్యాంగ్ వార్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని జమైకా కాన్‌స్టాబులరీ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ యూనిట్ ధృవీకరించింది

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:52 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM