మండల కేంద్రంలో ఈనెల 28 నుంచి ఆడికృతిక ఉత్సవాలు

by సూర్య | Sat, Jul 27, 2024, 10:05 AM

పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రం లోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈనెల 28 నుంచి ఆడికృతిక ఉత్సవాలు జరగనున్నట్లు రిటైర్డ్ హెచ్ఎం, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28న ధ్వజారోహణ, 29న భరణి కావిళ్లు, 30న కృత్తిక కావిళ్లు, కల్యాణోత్సవం, 31 న పుష్ప పల్లకీ ఊరేగింపు, ఆగస్టు 1 న ధ్వజాఅవరోహణ కార్య క్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.

Latest News

 
జస్ట్ 40 రోజుల్లోనే ఆ..రు..సార్లు స్నానం చేశాడు.. అయినా విడాకులు కోరితే ఎలా..? Mon, Sep 16, 2024, 10:47 PM
అమరావతి రైతులకు,,,కౌలు డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం Mon, Sep 16, 2024, 10:10 PM
వరదబాధితులకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు ఉచితంగా,,,,టీడీపీ నేత గొప్ప మనసు.. Mon, Sep 16, 2024, 10:06 PM
చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ విమర్శనాస్త్రాలు Mon, Sep 16, 2024, 09:54 PM
ఆపరేషన్ ప్రకాశం బ్యారేజీ.. ప్లాన్ 5 అయినా సక్సెస్ అవుతుందా Mon, Sep 16, 2024, 09:52 PM