జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

by సూర్య | Fri, Jul 26, 2024, 09:53 PM

పుల్లలచెరువు మండల కేంద్రంలో జన సైనికులు జనసేన క్రియాశీలక సభ్యత్వం శిబిరాలను బస్టాండ్ సెంటర్లో శుక్రవారం నిర్వహించారు. సభ్యత్వం తీసుకొనుట ద్వారా 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం, వైద్యం ఖర్చుల నిమిత్తం 50వేల రూపాయలు జనసేన పార్టీ భరోసా కల్పిస్తా ఉంది అని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అచ్చయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి బుజ్జి, దాసరి వెంకటేశ్వర్లు, ప్రసాదు జన సైనికులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM