శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన డి ఈ ఓ

by సూర్య | Fri, Jul 26, 2024, 09:34 PM

హిందూపురం మండలంలోని ఎంజీఎం పాఠశాలలో జరుగుతున్న టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని డిఇఓ మీనాక్షి శుక్రవారం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు శిక్షణ పొందిన తర్వాత పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు స్నేహంగా ఉండి బోధించాలని, సానుకూల పరిస్థితులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు భానాలను వ్యక్తపరిచే విధంగా ఉండాలని, పరిశీలనకు వెళ్ళినప్పుడు స్నేహపూర్వకంగా తీసుకోవాలని విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM