వైసీపీ ధర్నాకి మద్దత్తు తెలిపిన అర‌వింద్ సావంత్

by సూర్య | Thu, Jul 25, 2024, 11:24 PM

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అరాచ‌క పాల‌న కొన‌సాగుతున్నా.. కేంద్రం ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, ఏపీ మరో మణిపూర్‌ అవుతుందని, ఇది ఏ మాత్రం సరికాదని, వెంటనే జోక్యం చేసుకోవాల‌ని శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ లోక్‌స‌భ ప‌క్ష నేత అర‌వింద్ సావంత్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో వైయ‌స్ఆర్ సీపీ చేప‌ట్టిన నిరసన కార్యక్రమానికి హాజ‌రై సంఘీభావం తెలిపారు. ఏపీలో టీడీపీ కార్యకర్తలు చేసిన దాష్టీకాల‌పై ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు అర‌వింద్ సావంత్ ప్ర‌క‌టించారు. 

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM