నంద్యాలలో గ్యాంగ్ రేప్ కలకలం

by సూర్య | Thu, Jul 11, 2024, 04:07 PM

 ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలికపై ముగ్గురు సీనియర్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను చంపేసి కాలువలో పడేసారు.ముచ్చుమర్రి ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురు స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. అదే పాఠశాలలో చదువుతున్న బాలిక మైదానంలో ఆడుకుంటుండగా.. మేం కూడా ఆడతాం అంటూ ఆమెతో చేరారు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి ఎవ్వరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసారు. ఆ తర్వాత బాలిక ఎక్కడ తల్లిదండ్రులకు చెప్తుందో అని చంపేసి దగ్గర్లోని కాలువలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్నిఫర్ డాగ్స్ సాయం ద్వారాపోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే బాలిక శవం మాత్రం ఇంకా దొరకలేదని పోలీసులు తెలిపారు.


 


 


 





Latest News

 
ఈనెల 30న ఒంగోలులో జిల్లాస్థాయి కూటమినేతల సమావేశం Mon, Oct 28, 2024, 10:17 PM
పొత్తు ధర్మం పాటిస్తాం కానీ బాలినేనిని మాత్రం క్షమించం Mon, Oct 28, 2024, 10:16 PM
త్వరలోనే ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ ప్రారంభిస్తాం Mon, Oct 28, 2024, 10:14 PM
వైభవంగా ప్రారంభమైన చెకుముకి సంబరాలు Mon, Oct 28, 2024, 10:14 PM
జిల్లాకే వన్నె తెచ్చిన తప్పెట గుళ్ల ప్రదర్శన Mon, Oct 28, 2024, 10:12 PM