వైసీపీ విధ్వంసంతో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు: చంద్రబాబు

by సూర్య | Thu, Jul 11, 2024, 03:57 PM

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ళలో వైసీపీ చేసిన విధ్వంసం కారణంగా పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపింది. ఇప్పుడు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందడం చాలా కీలకం. పెట్టుబడిదారులకు మన రాష్ట్రం సురక్షితమైన గమ్యస్థానమని భోరోసా ఇవ్వాలి. దేశంలోనే నంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా కృషి చేస్తాం" అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

Latest News

 
వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగింది Mon, Oct 28, 2024, 04:34 PM
విద్యాసాగర్‌కు హైకోర్టు షాక్ Mon, Oct 28, 2024, 04:33 PM
బీసీ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం Mon, Oct 28, 2024, 04:32 PM
అందుబాటులోకి పాత జీవోలు Mon, Oct 28, 2024, 04:31 PM
50 శాతం పూర్తైన పోర్టు ప‌నుల‌కు మ‌ళ్లీ టెండర్లా..? Mon, Oct 28, 2024, 04:19 PM