by సూర్య | Thu, Jul 11, 2024, 03:08 PM
దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్తో రేపు అంటే జూలై 12న వివాహం జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో వివాహ వేడుకలన్నీ జరగనున్నాయి. దేశ విదేశాల నుండి చాలా మంది వీవీఐపీ అతిథులు, ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్కు హాజరుకానున్నారు.
Latest News