టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కు అభినందనలు

by సూర్య | Thu, Jul 11, 2024, 03:04 PM

టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం అయిన పటేల్ రమేష్ రెడ్డిని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి, ఎం. ఎస్ విద్యా సంస్థల సీఈ వో ఎస్ ఎస్ రావులు గురువారం సూర్యాపేటలో ఘనంగా అభినందించారు. రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసి పదవికి వన్నె తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ముకుందాపురం కాంగ్రెస్ నాయకులు శ్రీపాల్ రెడ్డి, ఉపేందర్, బారి వెంకన్న పాల్గొన్నారు.

Latest News

 
ఉదయం జీరా వాటర్‌ తాగితే.... Mon, Oct 28, 2024, 12:42 PM
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి గుడ్ బై! Mon, Oct 28, 2024, 12:11 PM
శుభ ఘడియలు వచ్చేశాయ్‌.. రెండు నెలల్లో 18 ముహుర్తాలు Mon, Oct 28, 2024, 11:34 AM
పులివెందుల: సమస్యల పరిష్కారానికి పోరాడుదాం Mon, Oct 28, 2024, 10:22 AM
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM