వైసీపీ నేతలకి హైకోర్టులో ఊరట

by సూర్య | Thu, Jul 11, 2024, 12:30 PM

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వైయస్‌ఆర్‌సీపీ నేతలకు ఊరట లభించింది. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, దేవినేని అవినాష్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిపారు. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేశారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Latest News

 
తాజాగా తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు, ఆలయానికి కూడా బెదిరింపులు వచ్చాయి Sun, Oct 27, 2024, 05:27 PM
వాళ్ల ఆస్తులతో చంద్రబాబుకు ఏం సంబంధం అన్న పట్టాభి Sun, Oct 27, 2024, 05:10 PM
కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు ఒకటి.. ఈ రూట్‌లోనే Sun, Oct 27, 2024, 04:43 PM
నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు Sun, Oct 27, 2024, 04:42 PM
ఉత్తుత్తి ఫ్యాక్టరీతో బ్యాంకుకు రూ.3 కోట్ల టోకరా Sun, Oct 27, 2024, 04:40 PM