ఈ ఘటనతో మీడియా స్వేచ్చని కూలద్రోశారు

by సూర్య | Thu, Jul 11, 2024, 12:29 PM

విశాఖలో డెక్కన్‌ క్రానికల్‌ కార్యాలయంపై టీడీపీ జరిపిన దాడిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన ఆయన.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబే ఘటనకు బాధ్యత వహించాలన్నారు. డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీసుపై టీడీపీ నేతలు జరిపిన దాడి పిరికిపంద చర్య. ఇది మీడియాను అణచివేసే కుట్రలో భాగమే. నిష్పక్షపాత వార్తలను టీడీపీ జీర్ణించుకోలేకపోతుంది. ఏపీలో కూటమి పాలనలో ప్రజస్వామ్యం ఖూనీ అవుతోంది. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలి అని తన ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Latest News

 
కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు ఒకటి.. ఈ రూట్‌లోనే Sun, Oct 27, 2024, 04:43 PM
నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు Sun, Oct 27, 2024, 04:42 PM
ఉత్తుత్తి ఫ్యాక్టరీతో బ్యాంకుకు రూ.3 కోట్ల టోకరా Sun, Oct 27, 2024, 04:40 PM
ఉత్తరాంధ్ర వాసులకు మరో గుడ్‌ న్యూస్. అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం Sun, Oct 27, 2024, 04:39 PM
డిసెంబరు 1 నుంచి కొత్త విధానం.. భారీగా పెరనున్న రిజిస్ట్రేషన్ ధరలు Sun, Oct 27, 2024, 04:37 PM