నడక మార్గంలో వెళ్లి శివుని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్

by సూర్య | Thu, Jul 11, 2024, 10:50 AM

దోర్నాల నుండి శ్రీశైలం వరకు నడక మార్గంలో చేరుకొని రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ గురువారం ఇష్ట కామేశ్వరి, శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. రైల్వే కోడూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని 50కిమీ పాదయాత్ర చేసి మహా శివుని ఆశీర్వాదాలు తీసుకున్నానని ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.

Latest News

 
రైల్వే కోడూరు: లిక్కర్ పై ఉన్న శ్రద్ధ నిత్యావసర సరుకుల ధరలపై లేదు: కొరముట్ల Sat, Oct 26, 2024, 04:18 PM
నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ Sat, Oct 26, 2024, 04:16 PM
రాజంపేట: తుఫాన్ కు దెబ్బతిన్న గృహాలు, పంటల వివరాలు తెలపండి Sat, Oct 26, 2024, 04:10 PM
టీడీపీ రాకముందు తెలుగువారికి సరైన గౌరవం లేదని వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 04:09 PM
మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చ‌రిక‌ Sat, Oct 26, 2024, 04:04 PM