వారంతపు సంతను మార్పు చేస్తాం: ఎమ్మెల్యే పుట్టా

by సూర్య | Thu, Jul 11, 2024, 10:25 AM

మైదుకూరు చుట్టుపక్క ప్రజలకు గురువారం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శుభవార్త చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి మైదుకూరు టౌన్ కు దగ్గరలో ఉన్న వారాంతపు సంత ను గత ప్రభుత్వంలో ఊరికి దూరంగా తీసుకెళ్లడం తో ఇబ్బంది పడ్డ రైతుల ఇబ్బందులను గమనించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మళ్లీ సంత ను టౌన్ లో ఏర్పాటు చేస్తామన్నారు.

Latest News

 
రైల్వే కోడూరు: లిక్కర్ పై ఉన్న శ్రద్ధ నిత్యావసర సరుకుల ధరలపై లేదు: కొరముట్ల Sat, Oct 26, 2024, 04:18 PM
నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ Sat, Oct 26, 2024, 04:16 PM
రాజంపేట: తుఫాన్ కు దెబ్బతిన్న గృహాలు, పంటల వివరాలు తెలపండి Sat, Oct 26, 2024, 04:10 PM
టీడీపీ రాకముందు తెలుగువారికి సరైన గౌరవం లేదని వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 04:09 PM
మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చ‌రిక‌ Sat, Oct 26, 2024, 04:04 PM