ట్రాన్స్ఫార్మర్ కొరకు దిమ్మె కట్టారు, నీరు పోయడం మరిచారు

by సూర్య | Wed, Jul 10, 2024, 04:09 PM

ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లి, కొర్లకుంట గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్ బిగించేందుకు సిమెంట్ ఇటుకలతో దిమ్మె ఏర్పాటు చేశారు. దిమ్మె నిర్మాణాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో వారు దిమ్మె గట్టిపడేందుకు అవసరమైన నీరు పోయకుండా వదిలేశారు. ఓబులవారిపల్లి విద్యుత్ శాఖ ఏఈ కిరణ్ ని వివరణ కోరగా దిమ్మె గట్టిపడేందుకు నీరు పోయకుండా వదిలేసిన కాంట్రాక్టర్ ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM