రోడ్లను బాగుచేయించాలని మంత్రికి వినతి

by సూర్య | Wed, Jul 10, 2024, 04:06 PM

ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రోడ్లకు మహర్దశ కల్పించాలని కోరుతూ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని కూటమి ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు బుధవారం విజయవాడ ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో రోడ్ల సమస్యలను గాలికి వదిలేసిన సంగతిని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఉన్న రోడ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్పందిస్తూ తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM