శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించండి

by సూర్య | Thu, Apr 25, 2024, 06:45 PM

 ఓటు హక్కు వున్న ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయవచ్చని కడప జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీల కుడు దిల్‌ నవాజ్‌ అహ్మద్‌ పేర్కొ న్నారు. బుధవారం మదనపల్లె జడ్పీ హైస్కూల్‌, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మిట్స్‌ కళా శాల వద్ద ఏర్పాటు చేసిన సా్ట్రంగ్‌ రూమ్‌లను అబ్జర్వర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ కూడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. సా్ట్రంగ్‌ రూమ్‌ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టు టౌన సీఐ యువరాజు, ఎస్‌ఎస్‌బీ ఫోర్సు పాల్గొన్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM