by సూర్య | Thu, Apr 25, 2024, 06:39 PM
వడదెబ్బకు గురై పుత్తూరు మండలంలో ఓ మహిళ మృతి చెందింది. పరమేశ్వరమంగళం దళితవాడకు చెందిన ఎం.కృష్ణమ్మకు వడదెబ్బ తగలడంతో మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు నగరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడే ఆమె మృతి చెందింది.
Latest News