కూటమితోనే మహిళా సాధికారత సాధ్యం

by సూర్య | Sun, Apr 14, 2024, 04:01 PM

రణస్థలం మండలం జేఆర్ పురం పంచాయతీ పరిధిలో ఆదివారం ఉదయం కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సతీమణి రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి. కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంతోనే మహిళా సాధికారత సాధ్యమని దీనిని ప్రజలు గుర్తించి రానున్న ఎన్నికల్లో కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM