కూటమితోనే మహిళా సాధికారత సాధ్యం

by సూర్య | Sun, Apr 14, 2024, 04:01 PM

రణస్థలం మండలం జేఆర్ పురం పంచాయతీ పరిధిలో ఆదివారం ఉదయం కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సతీమణి రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి. కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంతోనే మహిళా సాధికారత సాధ్యమని దీనిని ప్రజలు గుర్తించి రానున్న ఎన్నికల్లో కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM