బిల్లులు లేని 8 లక్షల రూపాయల నగదు స్వాధీనం

by సూర్య | Sun, Apr 14, 2024, 03:15 PM

హిందూపురం పట్టణంలో ఎన్నికల విధుల్లో భాగంగా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ. 8. 08 లక్షల నగదు పట్టుబడింది. కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరులోని సప్తగిరి ప్రావిజన్ స్టోర్ నిర్వాహకులు ఇద్దరి వద్ద ఈ సొమ్మును స్వాధీనం చేసుకొన్నారు. డబ్బుకు సంబంధించి, వారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును సీఐ రియాజ్ అహమ్మద్ సీజ్ చేశారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM