బిల్లులు లేని 8 లక్షల రూపాయల నగదు స్వాధీనం

by సూర్య | Sun, Apr 14, 2024, 03:15 PM

హిందూపురం పట్టణంలో ఎన్నికల విధుల్లో భాగంగా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ. 8. 08 లక్షల నగదు పట్టుబడింది. కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరులోని సప్తగిరి ప్రావిజన్ స్టోర్ నిర్వాహకులు ఇద్దరి వద్ద ఈ సొమ్మును స్వాధీనం చేసుకొన్నారు. డబ్బుకు సంబంధించి, వారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును సీఐ రియాజ్ అహమ్మద్ సీజ్ చేశారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM