తాడిపత్రిలో రూ. 22 లక్షల పట్టివేత

by సూర్య | Sun, Apr 14, 2024, 03:08 PM

అక్రమంగా తరలిస్తున్న రూ. 22 లక్షల నగదును శనివారం తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల మేరకు చుక్కలూరు కొత్త బ్రిడ్జి సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తొ కలిసి సీఐ మురళీకృష్ణ, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని మెయిన్ బజార్ కు చెందిన మునీర్, సాధిక్లు ద్విచక్రవాహనంపై వారి నడు ముకు డబ్బుల కట్టలు కట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. రూ. 22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Latest News

 
నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక ఘట్టం Sat, Jul 27, 2024, 12:16 PM
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం Sat, Jul 27, 2024, 11:04 AM
గంజాయి మత్తులో యువతిపై భర్త అత్యాచారం.. Sat, Jul 27, 2024, 11:02 AM
ఆగస్టు 1న పలు రైళ్లు రీ షెడ్యూల్ Sat, Jul 27, 2024, 10:30 AM
జగన్ కు లోకేష్ కౌంటర్..!! Sat, Jul 27, 2024, 10:27 AM