తాడిపత్రిలో రూ. 22 లక్షల పట్టివేత

by సూర్య | Sun, Apr 14, 2024, 03:08 PM

అక్రమంగా తరలిస్తున్న రూ. 22 లక్షల నగదును శనివారం తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల మేరకు చుక్కలూరు కొత్త బ్రిడ్జి సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తొ కలిసి సీఐ మురళీకృష్ణ, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని మెయిన్ బజార్ కు చెందిన మునీర్, సాధిక్లు ద్విచక్రవాహనంపై వారి నడు ముకు డబ్బుల కట్టలు కట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. రూ. 22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM