తాడిపత్రిలో రూ. 22 లక్షల పట్టివేత

by సూర్య | Sun, Apr 14, 2024, 03:08 PM

అక్రమంగా తరలిస్తున్న రూ. 22 లక్షల నగదును శనివారం తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ గంగయ్య తెలిపిన వివరాల మేరకు చుక్కలూరు కొత్త బ్రిడ్జి సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తొ కలిసి సీఐ మురళీకృష్ణ, సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని మెయిన్ బజార్ కు చెందిన మునీర్, సాధిక్లు ద్విచక్రవాహనంపై వారి నడు ముకు డబ్బుల కట్టలు కట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. రూ. 22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM