మహిళలకి న్యాయం చేసింది చంద్రబాబే

by సూర్య | Sat, Apr 13, 2024, 09:39 PM

టీడీపీ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమగ్ర న్యాయం జరిగిందని టీడీపీ లీడర్ పంచుమర్తి అనురాధ అన్నారు. మహిళల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు రూ.2లక్షల కోట్లు అందిచారని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోహైటెక్ సిటీ నిర్మించి ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి 27రకాల సేవలు అందిస్తున్నారన్న అనురాధ మోడల్ స్కూలు నడుపుతూ 6వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారని కొనియాడారు. తమ అభిమాన నేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గుండెపోటుతో చనిపోవడం చూసి భువనేశ్వరి కలత చెందారని భావోద్వేగానికి గురయ్యారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM