చేనేతలని మోసం చేసింది చంద్ర బాబే

by సూర్య | Sat, Apr 13, 2024, 04:46 PM

ప్రాణదాత, విద్యాదాత రాజశేఖర్ రెడ్డి గారైతే మరో విద్యాదాత మా జగనన్న అని మంగళగిరి లో జరిగిన వైసీపీ చేనేత కార్యక్రమంలో శ్రీనివాసరావు అన్నారు. చేనేత వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రూ.81 కోట్ల గ్రాంట్ కూడా వస్తే ట్రెజరీలో ఉంటే ఆ డబ్బులను చేనేతలకు ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు. తమరు వచ్చిన తర్వాత దేశంలోనే చేనేతలకు ప్రప్రథమంగా రూ.24 వేలను నేతన్న నేస్తంగా ప్రకటించారు. రూ.3 వేల పెన్షన్ లెక్క ఇస్తూ సుమారు రూ.1000 కోట్లను చేనేత కార్మికులకు ఇస్తున్నారు. ఆప్కోకు కూడా రూ.108 కోట్ల బకాయిలను చెల్లించి చేనేత కార్మికుల జీవితాలు బాగు చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు అదే జగనన్న నినాదం.. అదే జగనన్న విధానం అని అన్నారు .  


 

Latest News

 
సూర్య క్యాచ్ చూసి షాక్ అయిన రోహిత్.. చెప్పిన మాటలు వైరల్! Mon, Mar 16, 2026, 11:21 PM
అమెరికా మార్కెట్‌కు కొత్త సవాల్.. ఈ కారు ధర ఎంతంటే? Mon, Mar 16, 2026, 10:15 PM
Virat Kohli ఎంపిక చేసిన ఆల్‌టైమ్ Royal Challengers Bengaluru XI ఇదే! Mon, Mar 16, 2026, 09:57 PM
ఏపీలో గ్యాస్ కష్టాలకు చెక్.. బ్లాక్ మార్కెట్‌పై సీఎం చంద్రబాబు ఉక్కుపాదం! Mon, Mar 16, 2026, 08:27 PM
ముగిసిన చారిత్రక సంబరం.. వైభవంగా సాగిన గుత్తి కోట ఉత్సవాలు! Mon, Mar 16, 2026, 07:54 PM