నేటితో ముగియనున్న భువనేశ్వరి పర్యటన

by సూర్య | Sat, Apr 13, 2024, 04:42 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు  సతీమణి నారా భువనేశ్వరి  తలపెట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర పూర్తి అయ్యింది. శనివారం తిరువూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తిరువూరులో పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ముగిసింది.

Latest News

 
ఏపీ లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్న సోమిరెడ్డి Fri, Jul 18, 2025, 07:00 PM
టీడీపీకి రాజీనామా చేసిన అశోక్‌గజపతిరాజు.. చంద్రబాబుకు లేఖ Fri, Jul 18, 2025, 04:59 PM
అవినీతి ఆరోపణలతో అన్నవరంలో అర్చకుడు సస్పెండ్ Fri, Jul 18, 2025, 04:53 PM
స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న లేడీ టీచర్.. వెనకాలే వచ్చి చైన్ స్నాచర్ చోరీ Fri, Jul 18, 2025, 04:49 PM
హోంగార్డుల కుటుంబాలకు అండగా ఎస్పీ జగదీష్ Fri, Jul 18, 2025, 04:18 PM