రాజాంలో ప్రజలు వైసిపి వైపే.. డాక్టర్ తలే రాజేష్

by సూర్య | Sat, Apr 13, 2024, 03:27 PM

డబ్బున్నోడికే టీడీపీలో టికెట్‌, పేదవాడికి వైసీపీలో టికెట్ ఇచ్చారని రాజాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. శనివారం రాజాం పెనుబాకలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఐదేళ్లలో టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా, ఎక్కడో వ్యాపారం చేసుకునే వ్యక్తిని టిడిపి కూటమి అభ్యర్ధిగా టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు.ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ వైపే ప్రజలు ఉన్నారన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM