రాజాంలో ప్రజలు వైసిపి వైపే.. డాక్టర్ తలే రాజేష్

by సూర్య | Sat, Apr 13, 2024, 03:27 PM

డబ్బున్నోడికే టీడీపీలో టికెట్‌, పేదవాడికి వైసీపీలో టికెట్ ఇచ్చారని రాజాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. శనివారం రాజాం పెనుబాకలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఐదేళ్లలో టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా, ఎక్కడో వ్యాపారం చేసుకునే వ్యక్తిని టిడిపి కూటమి అభ్యర్ధిగా టిక్కెట్ ఇచ్చారని విమర్శించారు.ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ వైపే ప్రజలు ఉన్నారన్నారు.

Latest News

 
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే వైసీపీ నేతలపై కేసులు Tue, Apr 22, 2025, 09:13 PM
పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళదాం Tue, Apr 22, 2025, 09:11 PM
కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన జగన్ Tue, Apr 22, 2025, 09:10 PM
బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు వ‌ర‌ద‌రాజులురెడ్డి తెర లేపుతున్నాడు Tue, Apr 22, 2025, 09:09 PM
రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు Tue, Apr 22, 2025, 09:06 PM