ఆదిత్యుని అన్న దానానికి లక్ష విరాళం

by సూర్య | Sat, Apr 13, 2024, 03:24 PM

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిత్యా అన్నదానం ట్రస్ట్ కి శనివారము శ్రీకాకుళం వాస్తవ్యులు గుంటూరి సీతా రామారావు, ఉషాదేవి దంపతులు వారి తల్లిదండ్రులుల జ్ఞాపకార్థం లక్ష రూపాయలు ఆలయ ఈవో కి చెక్కు రూపంలో అందజేశారు. ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ చెక్కును వారి గృహానికి వెళ్లి అందుకున్నారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను మరియు ప్రసాదాలను ఆలయ ఈవో అందజేశారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM