టిడిపి నుండి 10 కుటుంబాలు వైసిపిలోకి చేరిక

by సూర్య | Sat, Apr 13, 2024, 02:10 PM

పార్టీలకతీతంగా వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో మేలు చేశాయని, తిరిగి వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ శుక్రవారం ఓబులవారి పల్లి మండలo బొమ్మవరం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టిడిపి నుండి వైసిపీలో చేరారు. ప్రభుత్వ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM