![]() |
![]() |
by సూర్య | Sat, Apr 13, 2024, 02:10 PM
పార్టీలకతీతంగా వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో మేలు చేశాయని, తిరిగి వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ శుక్రవారం ఓబులవారి పల్లి మండలo బొమ్మవరం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టిడిపి నుండి వైసిపీలో చేరారు. ప్రభుత్వ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Latest News