టిడిపి నుండి 10 కుటుంబాలు వైసిపిలోకి చేరిక

by సూర్య | Sat, Apr 13, 2024, 02:10 PM

పార్టీలకతీతంగా వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో మేలు చేశాయని, తిరిగి వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ శుక్రవారం ఓబులవారి పల్లి మండలo బొమ్మవరం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టిడిపి నుండి వైసిపీలో చేరారు. ప్రభుత్వ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest News

 
డీఎస్సీ నోటిఫికేషన్ నుంచే రిజర్వేషన్లు అమలు Thu, Apr 17, 2025, 09:57 PM
ఎస్సీ ఉప వర్గీకరణకు కేబినెట్ ఆమోదం Thu, Apr 17, 2025, 09:53 PM
రామ్మోహన్ నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే Thu, Apr 17, 2025, 09:50 PM
ఇళ్ల పట్టాల కోసం స్థల సేకరణ వేగవంతం చేయండి: ఎంఎల్ఏ Thu, Apr 17, 2025, 09:47 PM
బెంగుళూరు రైలు అనంతపురం వరకు పొడిగింపు: ఎంపీ Thu, Apr 17, 2025, 09:45 PM