![]() |
![]() |
by సూర్య | Sat, Apr 13, 2024, 02:05 PM
బత్తలపల్లి మండలం రాగవంపల్లి గ్రామంలో శనివారం వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గొట్లూరు చంద్ర, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫెసర్ రాజేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీగా వీరికి స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Latest News