రాజకీయాలకతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ

by సూర్య | Sat, Apr 13, 2024, 02:05 PM

బత్తలపల్లి మండలం రాగవంపల్లి గ్రామంలో శనివారం వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గొట్లూరు చంద్ర, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫెసర్ రాజేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీగా వీరికి స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM