రాజకీయాలకతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ

by సూర్య | Sat, Apr 13, 2024, 02:05 PM

బత్తలపల్లి మండలం రాగవంపల్లి గ్రామంలో శనివారం వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గొట్లూరు చంద్ర, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫెసర్ రాజేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీగా వీరికి స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM