రాజకీయాలకతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ

by సూర్య | Sat, Apr 13, 2024, 02:05 PM

బత్తలపల్లి మండలం రాగవంపల్లి గ్రామంలో శనివారం వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గొట్లూరు చంద్ర, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫెసర్ రాజేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీగా వీరికి స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Latest News

 
మాకు సంపూర్ణ మద్ధతుఉన్నా టీడీపీ కుట్రలు చేయడం దుర్మార్గం Tue, Feb 18, 2025, 12:34 PM
రోడ్డుప్రమాదాలని అరికట్టడానికి చర్యలు చేపడుతున్నాం Tue, Feb 18, 2025, 12:33 PM
అంగనవాడీలకి రూ.26 వేలు వేతనాలు చెల్లించాలి Tue, Feb 18, 2025, 12:31 PM
పంటని ధ్వంసం చేయడం దుర్మార్గం Tue, Feb 18, 2025, 12:25 PM
విద్యార్ధులకి ర్యాగింగ్‌పై అవగాహనకల్పించిన పోలీసులు Tue, Feb 18, 2025, 12:21 PM