250 కుటుంబాలు టీడీపిలో చేరికలు

by సూర్య | Sat, Apr 13, 2024, 01:23 PM

కంభంలో 250 మైనార్టీ కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో మైనార్టీ కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి మాగుంట రాఘవరెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
మాజీ ఎమ్మెల్యేను కలిసిన వైసీపీ నేతలు Mon, Jan 20, 2025, 02:57 PM
యూపీలో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు Mon, Jan 20, 2025, 02:54 PM
అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. మీకో తీపికబురు Mon, Jan 20, 2025, 02:53 PM
ఏపీలో రేపటి నుంచి ఆధార్ క్యాంపులు Mon, Jan 20, 2025, 02:48 PM
ఒకే ఫ్రేమ్‌లో సీఎం చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి Mon, Jan 20, 2025, 02:46 PM