250 కుటుంబాలు టీడీపిలో చేరికలు

by సూర్య | Sat, Apr 13, 2024, 01:23 PM

కంభంలో 250 మైనార్టీ కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో మైనార్టీ కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి మాగుంట రాఘవరెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM