భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం

by సూర్య | Sat, Apr 13, 2024, 01:17 PM

వలేటివారిపాలెం మండలంలో ప్రసిద్ధిగాంచిన నరసింహుని దివ్యక్షేత్రం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి వేచి ఉన్నారు. శనివారం ఉదయం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాలకొండ లో కేవలం ఒక్క శనివారం మాత్రమే స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM