ఇంటర్ ఫలితాల్లో 44 మందిలో ఆరుగురే ఉత్తీర్ణత

by సూర్య | Sat, Apr 13, 2024, 11:49 AM

ముదిగుబ్బ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 44 మంది విద్యార్థులకు గాను కేవలం ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 38 మంది ఫెయిలయ్యారు. రెండో సంవత్సరంలో 25 మంది గాను 9 మంది ఉత్తీర్ణత సాధించి 16 మంది ఫెయిలయ్యారు. మొదటి సంవత్సరంలో 13%, ద్వితీయ సంవత్సరంలో 36% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ భీమరాజు శుక్రవారం తెలిపారు.

Latest News

 
ఏఆర్‌ డెయిరీ ఎండీ బెయిలు పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు Fri, Oct 18, 2024, 09:51 PM
ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. భారీగా ఆదాయం Fri, Oct 18, 2024, 09:49 PM
బీహార్ లో పోలీసులపై తిరగబడిన వరద బాధితులు Fri, Oct 18, 2024, 09:42 PM
టీడీపీ ఆఫీసులో లోకేశ్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు Fri, Oct 18, 2024, 09:41 PM
వజ్రకరూరు: సీజనల్ వ్యాధులపై అపోహలు వద్దు... Fri, Oct 18, 2024, 09:37 PM