by సూర్య | Sat, Apr 13, 2024, 10:42 AM
అక్కరపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు శుక్రవారం తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్సీపి పార్టీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ వీరిని పార్టీలోకి సగౌరముగా ఆహ్వానించి వైసీపీ కండువాలు కప్పారు. వైసిపి పాలన, సంక్షేమం పట్ల ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని డాక్టర్ రాజేష్ అన్నారు. రాబోయే ఎన్నికలలో రాజాం నుంచి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని కోరారు.
Latest News